రోటరీ క్లబ్  విశాఖ పోర్ట్ సిటీ కంటి ఆపరేషన్ కు  రూ 40,000/- లు  నిధులు విరాళం
విశాఖపట్నం 9 సెప్టెంబర్ 2020 : విశాఖపట్నం మహారాణిపేటలో మంగళవారం నాడు రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ఒక సాధారణ మత్స్యకారుడు యెల్లాజీ యొక్క కంటి ఆపరేషన్ కు రూ 40,000/- నిధులు సమకూర్చారు.  అతను సాధారణ  గ్లో కోమాతో బాధపడుతున్నాడు మరియు జీవనోపాధి పొందలేకపోయాడు. ఈ తరుణంలో రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ అ…
Image
సామాజిక భవనాన్ని ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 
భీమిలి  నియోజకవర్గంలో  జీవీఎంసి 1వార్డ్ లో సామాజిక భవనాన్ని   రాష్ట్ర పర్యాటక శాఖ  మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు  ప్రారంబించారు.  30 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఆనంతరం  మంత్రి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా అందిస్తున్న  పోషకాహార కిట్లను గర్భవతులకు, బాలింతలకు…
Image
*రాబోయే రోజుల్లో విఎంఆర్డీఎకు పూర్వ వైభవం మంత్రి ముత్తంశెట్టి
*రాష్ట్రంలో 12 పర్యాటక ప్రాంతాలలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడి      విశాఖపట్నం, సెప్టెంబర్, 9: రాబోయే రోజుల్లో విఎంఆర్డీఎకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసర…
Image
జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం
09.09.2020            అమరావతి అనంతపురం నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభోత్సవం తాడేపల్లి నుంచి, ఢిల్లీ నుంచి జెండా ఊపి రైలును ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, కేంద్రమంత్రులుడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా హజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొన్న కేంద…
Image
ప్రిప్రైమరీ స్కూళ్లుపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:
అమరావతి అంగన్‌వాడీ కేంద్రాలలో నాడు–నేడు. వైయస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లుపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:పాల్గొన్న మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరు.
Image
తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల చట్టం - 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం - 2020 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్ర…